₹ 50
పురాణపరంగా ప్రసిద్ధిచెందిన అహోబిలం ఘనమైన చరిత్రను కలిగివుంది . లభించిన అనేక శాసనాలు చరిత్రను వివరిస్తూ ఉన్నాయి . కాకతీయులు కాలానికే అహోబిల క్షేత్రం అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. మహిమాన్వితమైన అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం లా ఉన్నా.. అహోబిలం నవ నరసింహ క్షేత్రం . క్షేత్రపరిధిలో శ్రీ నరసింహస్వామివారు తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది రూపాలతో తొమ్మిది పేర్లతో కొలువు దీరి ఉన్నారు.
- Title :Ahobhilakshetra Vaibhavam
- Author :I L N Chandrasekhara Rao
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN2107
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :72
- Language :Telugu
- Availability :instock