నలుగురితో చతురులు
బహు తక్కువ- ఎందుకని?
నలుగురితో మెలిగే నైపుణ్యం 1 నుంచి 100 పాయింట్ల కొల మానంలో ఉంటే, సగటు మనిషి 10 - 15 పాయింట్ల మధ్య ఉంటారు, అసామాన్య వ్యక్తులు 25 - 30 పాయింట్ల మధ్య ఉంటారు అని అంచనా. ఈ అంచనాలో ప్రయోగించిన జ్ఞానము, సాంకేతికత గమనిస్తే ఈ సమాచారం ఎందుకు అంత అరుదుగా ఉపయోగంలోకి వస్తున్నదో తెలుస్తుంది.
స్కోర్లు అంత తక్కువగా ఉండటానికి కారణం?
1. మామూలు చదువులో నలుగురితో ఎలా మెలగాలి అన్న అంశం లేదు.
2. నలుగురితో చతురత - ఇతరులతో వ్యవహరించే నైపుణ్యం - తన సహజ మానవస్వభావాన్ని అదుపులో ఉంచాలి. ఇది నిరంతర పోరాటం. ఇక్కడ తరుచు ఆసరా అవసరం. ఆ ఆసరా అరుదుగా దొరికే వస్తువు.
3. ఎదుటివారితో ఎలా మెలగాలో శిక్షణ పొందిన పెద్దలు ఆ మెలకువను, జ్ఞానాన్ని బలపరచటంలో, వృద్ధి చేసుకోవటంలో వెనకబడి ఉన్నారు. ఆ పెద్దలు ఇటువంటి కార్యక్రమం చూశారంటే వెంటనే “అదంతా నాకు తెలుసు.” అనో లేదా, "ఆ కార్యక్రమం నేనూ చేశాను." అనో ప్రతిస్పందిస్తారు. కాని, వారు "ఈ జ్ఞానము, సాంకేతిక ప్రక్రియ నేను నిజంగా ఉపయోగిస్తున్నానా?" అని ప్రశ్నించుకొని ఆత్మ పరీక్ష.............................