రాణి అయిన నౌకరు అమ్మాయి
గిరిజ ఒక జమీందారుగారింట్లో, వారికి సేవలు చేస్తూ వారితోనే ఆ ఇంట్లో వుంటుంది. ఒకసారి తన యజమానులతో కలసి గిరిజ ప్రయాణం చేయసాగింది. అడవి మార్గంలోంచి వారు ప్రయాణం చేస్తూండగా, హఠాత్తుగా కొందరు బందిపోటు దొంగలు వారి మార్గానికి అడ్డంగా నిలిచారు. వారిని బెదిరించి, భయపెట్టి వారివద్ద వున్న విలువయిన నగలను, ధనాన్ని తీసుకోవటమే కాకుండా వారిని చంపేసి వెళ్ళిపోయారు. వారితో వున్న వారి పనిమనిషి గిరిజ భయంతో చెట్టుచాటున నక్కి దాక్కుంది. దొంగలు ఆ ప్రదేశాన్ని విడిచి.....................